Thursday, May 02
Breaking News:

National

All News

కిషన్‌ రెడ్డి అధ్యక్షత కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం ఎన్నికల సన్నద్ధత,జాతీయ నేతల సభ...

అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతుండటంతో బీజేపీ అధిష్టానం స్పీడ్‌ పెంచింది.క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకునేలా ముందుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మోదీ పర్యటనతో వచ్చిన జోష్ ని కంటిన్యూ చేసేల...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు ఢిల్లీలో ఎన్నికల పరిశీలకులతో ఈసీ భే...

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఈసీ సమీక్ష పూర...

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్సే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్త...

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. సొంతంగానే తగినంత సంఖ్యా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఏ పార్టీ నుంచి సహకారం...

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌కు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఇవాళ రాత్రికి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి నగరానికి చేరుకొని సీఆర్​పీఎఫ్ సెక్టార్‌ ఆఫీసర్‌ మెస్‌లో బస చ...

భాగ్యనగరం వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలు

18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తాజ్ కృష్ణ హోటల్ లో ఇవాళ,రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ భేటీలో కాంగ్రెస్‌ అధిష్టానం కీల...

రాష్ట్రానికి రానున్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరిగే విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు అమిత్ షా రానున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా...

రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి.  ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ...

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో CWC సమావేశాలు సమావేశాలకు హాజరుకానున్న కాంగ్రెస్ అగ్...

హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు స...

‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో

ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగనుంది. అక్టోబరు మొదటి వారంలో సభ నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివ...

అనంత్‎నాగ్‎లో కాల్పుల్లో ఆర్మీ కర్నల్-మేజర్-డీఎస్పీ మృతి

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్‎లో ఉగ్రవాదుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్మీపై టెర్రరిస్టలు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కర్నల్-మేజర్-డీఎస్పీ మృతి చెందారు. ఇక అనంత్‎నాగ్‎లో ఆర...

మరో కీలక భేటీకి సిద్ధమైన ఇండియా కూటమి..

ఇండియా కూటమి మరో కీలక భేటీకి సిద్ధమైంది. పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్‌ తర్వాత ఫస్ట్‌టైమ్‌ సమన్వయ కమిటీ సమావేశం కాబోతోంది. 14మందితో కూడిన కోఆర్డినేషన్‌ టీమ్‌ మొ...

సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ విడుదల

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యుల్ ను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. సెప్టెంబర్ 16,17,18 తేదీలలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు...

భారత్ లో ముగిసిన జో బైడెన్ పర్యటన

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన ముగించుకున్నారు. జీ20 సదస్సు కోసం శుక్రవారం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ తొలిసారి మన దేశానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర...

ఐదురోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ ప్రత్...

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర..

అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. హిమాలయాల్లో రెండు నెలలు పాటు సాగే ఈ యాత్ర గురువారం ముగిసింది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో వెలిసే మంచులింగం యాత్ర జులై 1న మొదలైంది. 62 రోజులు పాటు యాత్ర సాగి...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చంద్రయాన్‌ ల్యాండింగ్‌ నేపథ్యంలో

యావత్‌ ప్రపంచం చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. జాబిలిపై ఉన్న గుట్టును ప్రపంచానికి చెప్పేందుకు పయనమైన చంద్రయాన్‌ 3 బుధవారం సాయంత్రం మూన్‌పై ల్యాండ్...

Security

Get trained and professional male and female Security Guard, Security Supervisor and Security Officer at competitive rate with excellent track record and PCC verified.

టర్కీ, సిరియా దేశాల్లో మృత్యు ఘోష

16వేలకుపైగా పెరిగిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియాలో దేశాల్లో ఎటు చూసినా మృత్యు ఘోషే.. భూ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య 16000కుపైగా పెరిగింది. భూకంపం నుంచి బతికి బట్టకట్టినవారిని ఇప్పుడు అక్కడ...

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) లో ఇండిగో 6ఈ 897 విమానం (Indigo Flight) అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. బెంగుళూరు నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమా...

More News