Thursday, May 02
Breaking News:

సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

1694524957_1600x960_1330475-kishan-reddy.jpg

అమలుకాని హమీలు ఇచ్చి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ఔషాపూర్ లో బీజెవైఎం రాష్ట్ర సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. రేపు, ఎల్లుండి రాష్ట్ర బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ సమస్యల మీద దీక్ష చేస్తున్నామని తెలిపారు. 

Prev Post సీడబ్ల్యూసీ సమావేశాల...
Next Post విషమంగానే మాజీ మంత్ర...

More News