Thursday, May 02
Breaking News:

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు రేపు విచారణకు రావాలని ఆదేశం

1694688213_kavitha-ed.jpg

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రేపు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. గతంతో మూడురోజులు కవితను  ఈడీ అధికారులు విచారించారు. మార్చి 16,20,21 తేదీల్లో కవితను విచారించిన ఈడీ, ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది.

Prev Post ‘ఇండియా’ కూటమి తొలి...
Next Post రానున్న ఎన్నికల్లో ట...

More News