Thursday, May 02
Breaking News:

గట్టుపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

1693815520_aab.jpg

మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళలు 50 మందికి పైగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి  ఆధ్వర్యంలో వారి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి వారిని  సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు . అనంతరం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మహేశ్వరం నియోజకవర్గంలో ఎగురవేయాలని దానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్రం లో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ప్రజల కష్టాలు తీరుస్తుందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Prev Post 4 సార్లు దాస్యం వినయ...
Next Post తెలుగురాష్ట్రాల్లో భ...

More News