Thursday, May 02
Breaking News:

రాష్ట్రానికి రానున్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా

1694774705_20230905259L.jpg

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరిగే విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు అమిత్ షా రానున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా  అమిత్ షా ఒక రోజు ముందుగానే హైదరాబాద్ కు చేరుకుంటారు. రేపు రాత్రి 7:55 గంటలకు అమిత్ షా హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.  రాత్రి 8 గంటలకు సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే అమిత్ షా బస చేస్తారు. అదే రోజు రాత్రి బీజేపీ నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. 

Prev Post రేపు తెలంగాణకు రాహుల...
Next Post భాగ్యనగరం వేదికగా కా...

More News