Thursday, May 02
Breaking News:

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ పూర్తి - రేవంత్

1694499371_revanth-5-1024x777.jpg

గతంలో తను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డి అండగా నిలబడ్డారని రేవంత్‎రెడ్డి గుర్తుచేసుకున్నారు. తన  రాజకీయ ఎదుగుదలలో ప్రతీసారి నాకు అండగా నిలబడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పట్లో కేసీఆర్ గెలుపులో దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కానీ ఆయన కుటుంబాన్ని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని గొప్పలు చెబుతున్నా కేసీఆర్... పాలమూరుకు చేసిందేమి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. వచ్చిన తరువాత పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

Prev Post విద్యార్థులకు చేయూత...
Next Post ధనవంతులకే ధరణి సర్కా...

More News