Thursday, May 02
Breaking News:

రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్

1694774444_KCR-Santhi-Kumari.jpg

హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. రేపు ఎల్లుండి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో దేశ రాజకీయాలతో పాటు.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా చర్చించనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది.

Prev Post రేపు, ఎల్లుండి హైదరా...
Next Post రేపు తెలంగాణకు రాహుల...

More News