Thursday, May 02
Breaking News:

ధర్నాచౌక్‌లో బీజీపే 24 గంటల ధర్నా

1694588341_1371837-bjp.jpg

ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిరుద్యోగ సమస్యలపై బీజీపే చేపట్టిన 24 గంటల ధర్నా ప్రారంభమైంది.బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ, బండి సహా ఇతర కీలక నేతలు ఈ ధర్నాకు తరలివచ్చారు. గురువారం ఉదయం 11 గంటల వరకు ధర్నా చేయనున్నారు.సీఎం కేసీఆర్‌.. హామీ ఇచ్చి విస్మరించిన నిరుద్యోగభృతిని వడ్డీతో సహా చెల్లించడంతోపాటు నిరుద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేయనున్నారు.

Prev Post జమిలి పేరుతో గందరగోళ...
Next Post మాజీమంత్రి తుమ్మల నా...

More News