Thursday, May 02
Breaking News:

మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన

1694846899_a.jpg

మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు సైక్లోథాన్‌ నిర్వహించారు. ఆస్పత్రి నుంచి దిల్‌సుఖ్‌నగర్ మెట్రోస్టేషన్‌ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని సౌత్‌జోన్‌ డీసీపీ రూపేష్. ఎమ్మెల్సీ
రియాజ్ జెండా ఊపి ప్రారంభించారు.సైకిల్‌ తొక్కడం మానసిక దృఢత్వాన్ని పెంచుతుందని.. సైక్లింగ్‌తో ఎన్నో ప్రయోజనాలుంటాయని  గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ హోల్డర్‌ ఉమా చిగురుపతి తెలిపారు.ఆరోగ్య ,అక్షరాస్యతను పెంపొందించేందుకు కేర్ హాస్పిటల్స్ కృషి చేస్తోందని ఎమ్మెల్సీ రియాజ్‌ పేర్కొన్నారు. జీవనశైలిని మార్చడం, పోషకమైన ఆహార పద్ధతులను అవలంబించడం ఆరోగ్యానికి ప్రాథమిక సూత్రం అని అయన తెలిపారు.   

Prev Post కరీంనగర్‌ జిల్లా కాం...
Next Post మహిళలకు కంది శ్రీనన్...

More News