Thursday, May 02
Breaking News:

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ చేరికపై సందిగ్ధత

1694588460_Tummala-Nageswara-Rao.jpg

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ చేరికపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పాలేరు నుంచి పోటీచేసే అంశం స్పష్టత రాకపోవడంతో.. చేరాలా..? వద్దా..? అని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వాయిదా పడే అవకాశం ఉండటంతో.. తాను కూడా చేరికను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఆయన పాలేరుపై పట్టు సాధించేందుకు నిరంతరాయంగా వివిధ గ్రామాలలో పర్యటిస్తున్నారు.

Prev Post ధర్నాచౌక్‌లో బీజీపే...
Next Post ప్రభుత్వాస్పత్రిలో ఎ...

More News